Flipkart Dussehra Sale 2023 : రూ. 30వేల లోపు ధరలో ఆపిల్ ఐఫోన్ 14 కొనేసుకోండి.. ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే?

Flipkart Dussehra Sale 2023 : రూ. 30వేల లోపు ధరలో ఆపిల్ ఐఫోన్ 14 కొనేసుకోండి.. ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే?

Flipkart Dussehra Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. అక్టోబర్ 22, 2023న ప్రారంభమైన ఈ సేల్.. అక్టోబర్ 29, 2023 వరకు కొనసాగుతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌ Flipkart Sale Offers సమయంలో డ్రెస్సులు, గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్స్, మరిన్నింటితో సహా అనేక రకాల ప్రొడక్టులపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది.
ఐఫోన్ 14పై బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లు :
ప్రస్తుతం ఇ-కామర్స్ దిగ్గజం (Apple iPhone 14)ని కేవలం రూ. 56,999 ఆకర్షణీయమైన ధరకు అందిస్తోంది. అధికారిక స్టోర్ ధర నుంచి ఆకట్టుకునే రూ. 12,901 తగ్గించింది. SBI, RBL బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 750 అదనపు తగ్గింపును పొందవచ్చు. తద్వారా ధరను ఆకర్షణీయమైన రూ. 56,249కి తగ్గించవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. :
ఆపిల్ హ్యాండ్‌సెట్ శక్తివంతమైన A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా 128GB, 256GB, 512GB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. కొనుగోలుదారులు ఐఫోన్ 14 మల్టీ కలర్ వేరియంట్‌ల నుంచి ఎంచుకోవచ్చు. అంతేకాదు.. మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ RED, బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.

కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ 12MP ప్రైమరీ సెన్సార్‌తో 12MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *